శ్రీ కాళహస్తి పురపాలక సంఘం బాబు అగ్రహారం ఉన్నత పాఠ్శాల యందు 1.8.07 సాయంత్రం బాలల సంఘాల ప్రామాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిధులుగ శ్రీ కాళహస్తి పురపాలక సంఘ మాజీ ఛేర్మన్ శ్రీ.శాంతారాం జె.పవార్ గారు, రాష్త్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ.సువర్ణ వినాయక్ గారుM.E.O.పద్మనాభ రాజు గారు, C.RC.ప్రధానోపాధ్యాయులు శ్రీ మతి నలిణి, శ్రీ.సత్య నారాయణ గారు, శ్రీమతి భూలక్ష్మి, శ్రి.డి.భలసుబ్రమన్యం గారు,ఇతర ఉపాధ్యాయులు పాల్గొనిరి.
బాల సంఘాల ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పలువురిని ఆకర్షిచినది. అనంతరం శ్రీ వినాయక్ గారు బాబు అగ్రహారం పాఠాశాలలో గ్రంధాలయమును ప్రారంభించిరి.
ఈ కార్యక్రమము M.R.P జయరం ఆధ్వర్యములో జరిగినది.
Friday, August 10, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment