గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సమావేశం బాబు అగ్రహారం ప్రాధమిక పాఠశాల లో 8.8.07 వ తేది సాయంత్రం 4 గం లకు జరిగింది. ఈ సమావేసానికి రోటరి అద్యక్షులు శ్రీమతి. మ్యాగీ క్లారా రోటరి సభ్యులు శ్రీ.జూలుగంటి సథ్యనారాయణ, M.E.O శ్రీ.పద్మనాభ రాజు, సన్నిధి వీధి పాఠశాల H.M శ్రీ డి.బాలసుబ్రమన్యం M.R.P. జయరాం, శ్రీమతి.భూలక్ష్మి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొనిరి.
ఈ సమావేశములొ దాతలు ఇచ్చిన పుస్తకములను మరియు ఉచిత నోటుపుస్తకములను శ్రీమతి.మ్యాగీక్లారా గారు పిల్లలకు అందచేసిరి.
Sunday, August 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment