Thursday, August 9, 2007

పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం




శ్రికాళహస్తి పురపాలక సంఘ ప్రాధమికోన్నత పాఠ శాల N.T.R.
నగర్ నందు 9.8.07 వ తేది కంప్యూ టర్ ప్రారంభోత్సవం మరియు పిల్లల డైరిలు పంపిణీ జరిగింది.
స్తానికJ.N.Y.Cవారు కంప్యూటర్ను మాజి మునిసిపల్ చేర్మన్ శ్రీ శాంతారాం జె.ఫవార్ గారు కలర్ మానిటర్ను సురేష్ ప్లాజా వారు ఉచిత పుస్తకాలను అందచేసారు.

ఉదయం పాఠశాలలొ జరిగిన కార్యక్రమములొ ఆహుతులకు కుమారి జయప్రద స్వగతం పలుకగ వార్డ్ కౌన్సిలర్ రియాజ్ బాషా గారు అద్యక్షత వహించిరి.శ్రి శాంతరాంగారు కంప్యూటర్ను ప్రారంభించిరి.ఉపాధ్యాయులు తయారు చేసిన క్విజ్ గణిత పాఠాలు ఆకట్టుకొన్నాయి.
అనంతరం యం.ఇ.ఒ.శ్రీ. పద్మనాభ రాజు గారు పుస్తకాలను పంపిణీ చేసారు. శ్రీమతి సుమిత్ర వందన సమర్పణ చేసారు.
ఈ కార్యక్రమానికి సరస్వతిబాయి పురపాల సంఘ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రి.వి.గోపాలస్వామి యం.ఆర్.పి. జయరాం సన్నిధివీధి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ.డి.బాలసుబ్రమణ్యం హాజరైరి. ఈ కార్యక్రమం పాఠశాల H.M. శ్రీమతి.తి.యస్.భారతి నేత్రుత్వంలొ జరిగింది.

No comments: