భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియకట్టి '
రాజమండ్రి కాంగ్రెస్ సభలో చిలకమర్తిలక్ష్మీనరసింహంగారు ఆశువుగా చెప్పిన పద్యం.
ఎందరొ మహానుభావుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం. వారి ఆశయాలను నిజం చేయడానికి ప్రయత్నిస్తాం.
సౌజన్యం: ఫెద్ద బాలశిక్ష
Tuesday, August 7, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment